నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. <br />రూ.20 కోట్లతో హుస్సేన్సాగర్ తీరంలో నీరా కేఫ్ను నిర్మించారు. నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో.. <br /> <br />Neera Cafe in Hyderabad <br /> <br />#NeeraCafe <br />#NeeraCafeAtNecklaceRoad <br />#Hyderabad <br />#NeeraCafeGrandOpening <br />#BJP <br />#BRS <br />#KCR